PLD: రాజుపాలెం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఆర్.శ్రీనివాస్ బృందం విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేసి, వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సుమారు 216 మంది విద్యార్థినులకు, సిబ్బందికి ఎంఈవో నరసింహారావు చేతుల మీదుగా ఉచితంగా ఆయుష్ మందులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.