JGL: పెగడపల్లి మండలం దేవి కొండ లేగలమర్రి గ్రామాల మధ్య రోడ్డు సమస్య జటిలంగా మారింది భూవివాదంలో కొత్త రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో పాత రోడ్డు మునిగిపోగా, కొత్త రహదారి పనులు భూవివాదంతో నిలిచిపోయాయి. సమీప పట్టాదారులు అడ్డుకోవడంతో నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.