WGL: హోళీ పండుగ సందర్భంగా సహజసిద్ధ రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులు వాడకూడదని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు
E.G: రాజమండ్రిలో జరిగే 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే బ్రాహ్మణ పుష్కర యాత్రికులకు వివిధ సేవలు అందించేందుకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు పరిశీలకులు డాక్టర్ పొన్నా సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు మాదిర
NZB: బోధన్ రూరల్ మండలం అమ్దాపూర్లో సోమవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామస్థులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అంతకుముందు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహించారు. సర్పంచ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉ
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య అనే రైతు కార్యాలయం ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈఘటన
KMR: శాసనసభ సభాపతి పదవికి దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి
MDK: తూప్రాన్ పశు వైద్యశాలలో చికిత్స పొందుతూ జింక మృతి చెందినట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద అటవీ నుంచి బయటకు వచ్చిన జింకపై ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు రక్షించి
PDPL: మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట
ప్రకాశం: కంభం మండలం కందులాపురంలోని ఎల్బీఎస్ నగర్లో సోమవారం ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో వీరభద్రాచారి స్వయంగా హాజరై పన్ను వసూళ్లను పర్యవేక్షించారు. పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్ల
AP: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి వెల్లడించారు. ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామన్నారు. ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్లైన్ 0863-2340678కు, వాట్స
CTR: చిత్తూరు జిల్లాలో పంచాయతీ పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. మొత్తం రూ.27.41 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి 28 నాటికి 75% అయిన రూ.20.55 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన 25% వసూళ్ల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.