BHPL: మండలం గొల్లబుద్ధారం గ్రామంలో ఆదివారం సాయంత్రం CPI మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సీపీఐ కమిటీలను పటిష్ఠం చేసి పార్టీ బలోపేతం చ
NLG: జిల్లా కుమ్మెరలో అగ్రవర్ణాల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల రజక పసిపాప మృతికి నిరసనగా పజ్జూర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ల
PLD: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని మాచర్ల రైల్వే స్టేషన్కు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం గతి శక్తి పథకం ద్వారా రైల్వే స్టేషన్కు మహర్దశ తీసుకువచ్చింది.ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ రూమ్తో పాటు అత్యాధు
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లిలో ఆదివారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గోరటి అలివేలు అనే మహిళ ఫిబ్రవరి 27న ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళం ప
MDK: ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన రాగి సందీప్కు రూ.60 వేల ఎల్ఓసి చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ఎమ్మెల్యే ధ్యేయమని వారు పేర్కొన్న
KMR: నాగిరెడ్డిపేట మండలం జప్తిజానకంపల్లి గేటు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై భార్గవ్ గౌడ్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు వాటిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తండా
MBNR: జిల్లాలోని ఓ జూనియర్ కళాశాల 1974-76 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వంగా కలిశారు. అర్థ శతాబ్దం తర్వాత ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ కళాశాల అ
AP: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో రేపు సింహాద్రి అప్పన్న స్వామి డోలోత్సవం సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఆ రోజు స్వామివారి సోదరీమణి, అడివివరం గ్రామ దేవత శ్రీపైడితల్లి అమ్మవారి కుమార్తెతో పెళ్లిచూపులు జరుగుతాయని విశ్వసిస్తారు. స్
RR: చంద్రగ్రహణం కారణంగా రేపు కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకరణ తర్వాత యథావ
TPT: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ లా సెట్, ఏపీ పీజీ లాసెట్కు దరఖాస్తు చేసుకునే తేదీని మార్చి 20వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అలాగే అపరాధ రుసుముతో ఏప్ర