NLG: జిల్లా కుమ్మెరలో అగ్రవర్ణాల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల రజక పసిపాప మృతికి నిరసనగా పజ్జూర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి, రవితేజ, శ్రవణ్, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.