CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి, వాహనాలను తనిఖీ చేశారు. ప్రజలు తమ పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తుల సంచరిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాలను ముందుగా గుర్తించి వాటిని అరికట్టేందుకే తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.