ప్రపంచ వినికిడి దినోత్సవం నేడు. ‘అందరికీ వినికిడి సంరక్షణ’ అనే లక్ష్యంతో అవగాహన కల్పించాల్సిన సమయం ఇది. నేటి యాంత్రిక జీవనంలో ఇయర్ఫోన్ల మితిమీరిన వాడకం, శబ్ద కాలుష్యం వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చిన్నప్పుడే వినికిడి పర
NGKL: మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఈనెల 4న కొల్లాపూర్కు రానున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నేత సుదర్శన్ శెట్టి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజర
MDK: టేక్మాల్ మండలం వ్యాప్తంగా ఆయా గ్రామాలలో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు హోలీ పురస్కరించుకుని పెద్ద ఎత్తున యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ అంటే ప్రేమానురాగాలను ప్రతీక అని అందరు
JGL: బ్రహ్మోత్సవాలలో భాగంగా ధర్మపురి క్షేత్రం లోని బ్రహ్మ పుష్కరిణి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి డోలోత్సవం ఉదయం 7 గంటల లోపు పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వీఐపీలకు మాత్రమే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలు కల్ప
NLR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి కాకాణి ‘X’లో స్పందించారు. హిందూ ధర్మ పరిరక్షణ అనేది టీటీడీ ప్రధానమైన బాధ్యత అని అన్నారు. ‘తిరుమలలో ప్రతిచోటా కనిపించే ధర్మో రక్షతి రక్షితః గురించి నీకు తెలియదా బీఆర్ నాయుడు?’ అంటూ ప్రశ్నించా
AP: సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. హనుమాన్ కార్యక్రమం ముగియగానే నేరుగా పవన్.. చంద్రబాబు ఇంటికి వెళ్లారు. నామినేటెడ్ పదువులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై
PDPL: గోదావరిఖని 5 ఇంక్లైన్ కాలనీ వంతెన పక్కన పారిశుధ్య లోపంతో అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తోంది. మంథని – గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన కుప్పలు కుప్పలుగా చెత్తాచెదారం నిండి పోయి దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శివారు పరిశ
పార్వతీపురం జిల్లాలో ముందుగుండు తయారీ దుకాణదారులకు అగ్నిమాపక సిబ్బంది నోటీసులు అందజేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం హెచ్చరించారు. సామర్లకోటలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో
WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జాతర ప్రధాన ఘట్టమైన ప్రభ బండ్ల ఊరేగింపు ఇవాళ ఉదయం జరగనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దీంతో హోలీ పండగ సందర్భంగా వివ
CTR: చిత్తూరు DMHO సుధారాణి, గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లకు, ఫిజియోథెరపీ యూనిట్లు రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. APMCE చట్టం ప్రకారం వారం రోజుల్లోగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే చట్టాన్ని ఉల్లంఘిం