TG: కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’తో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మార్చి 6 నుండి 99 రోజుల పాటు ఈ కార్యక్రమం అమలు కానుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను పారదర్శకంగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ
KMM: ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను కూల్చడం దుర్మార్గమని అఖిలపక్ష పార్టీల జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రకాష్ అన్నారు. ఆదివారం కారేపల్లిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్
AKP: నర్సీపట్నం శాఖా గ్రంధాలయంలో ఆదివారం చిల్డ్రన్ బుక్స్ ఎగ్జిబిషన్ లైబ్రేరియన్ దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల కథలు, పిల్లల సాహిత్యాలు, దేశ నాయకులు చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు,ఇంగ్లీష్ కదల పుస్తకాలు మొదలైనవి ప్రదర్శించారు. ప
NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.9,76,224 లక్షల ఆదాయం వచ్చినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రూ.2,45,900, లడ్డూ ప్రసాదానికి రూ.2,16,105, అన్న ప్రసాదానికి రూ.3,98,528, తలనీలాలకు రూ.31,725, వివిధ పూజలకు సంబంధించ
E.G: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరుఫున ఏపీ జేఏసీ జాయింట్ సెక్రటరీగా రాజమండ్రికి చెందిన దడాల జగ్గారావు నియమితులయ్యారు. స్థానిక ఎన్జీవో హోమ్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో సంఘ అధ్యక్షుడు మీసాల మాధవరావు ఈ నియామకాన్ని ప్రకటించారు. జగ్గా
KMM: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణుల
NDL: బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఆదివారం ఎస్సై జగన్మోహన్ పోలీస్ సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో బెల్ట్ షాపు నడిపేవారు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లు, మద్యం సీసాలను స్వాధ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నటి సోనాల్ చౌహాన్ దుబాయ్లో చిక్కుకుంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె అక్కడే ఆగిపోయింది. ఈ క్రమంలో భారత్కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాలని ప్రధాని మోదీకి ఆమె విజ్ఞప్తి చేసింది. ‘నేను సురక
JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేడ్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త గంగాధర మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సీనియర్ న్యాయవాది తాండ్ర సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవాదులు అంబేడ్కర్ వ