PLD: సంతమాగులూరులో అనారోగ్యంతో బాధపడుతున్న ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేష్ కుటుంబానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండగా నిలిచారు. వెంకటేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, మంత్రి చొరవతో మంజూరైన రూ. 2,10,000 LOC చెక్కును శనివారం ఏల్చూరు టీడీపీ కార్యాలయంలో అందజేశారు.