నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య అనే రైతు కార్యాలయం ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.