SRPT: నడిగూడెంలోని గురుకుల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో వోకేషనల్ కోర్సు నుంచి 5 మంది, జనరల్ నుంచి 11 మంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఎస్సై ఆధ్వర
JGL: మల్యాల మండలం నూకపెల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు
KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాల్లో తగినంత తేమ ఏర్పడింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు మార్కెట్లకు వెళుతున్నారు. అయితే ఎరువుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. సోమవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శ
ELR: జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా న
NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం తెలిపారు. చంద్రమౌళి నగర్లో రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో చేపట్టిన 240 పనుల్ల
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో వార్డు మెంబర్ గోవిందమ్మ భర్త, వైసీపీ నాయకులు వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, స్థానిక నాయకుడు జాము మూకయ్య తదితరులు మృతదేహాన్ని సందర్శించ
RR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల నూతన రాష్ట్ర కార్యవర్గంలో షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల నూతన రాష్ట్రస్థాయి కార్యవర్గం ఏ
KMR: గాంధారీ మండలంలోని సిహెచ్సిలో గరివినీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధారి పరిసర ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు ‘అమ్మఒడి’ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహ
KDP: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శివానందపురం కాలనీ మెయిన్ రోడ్డును టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి నాయకత్వంలో సుమారు రూ. 30 లక్షలతో నిర్మించిన ఈ రహదారి స్థానికులకు ఎ