PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గంగాపురి గ్రామానికి చెందిన పులి శ్రీపాద శ్రీజ సీఎం కప్ 2026 రాష్ట్రస్థాయి (వెయిట్ లిఫ్టింగ్ ) క్రీడా పోటీలో స్టేట్ ఫస్ట్ (గోల్డ్, సిల్వర్) పతకాలు సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని శ్రీపాద శ్రీజను 4
లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో PJR కమాండర్ అబూ హమ్జా మృతి చెందారు. హమ్జాను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే.
VZM: బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ఎల్. రామలక్ష్మీ నిన్న ఇంజినీరింగ్, సచివాలయ ఉద్యోగులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. భోజరాజపురం పంపు హౌస్’లో అన్ని మోటార్
SKLM: కవిటి మండలానికి చెందిన పూడి హరి ప్రసాద్(ఐఆర్ ఎఎస్) విశాఖ రైల్వే జోన్కు ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సలహాదారుగా నిన్న బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్ సివిల్ సర్వీస్లో ఉత్తీర్ణ సాధించిన ఆయన రైల్వే, విద్యుత్, దేశ రక్షణ విభాగాల్లో వివిధ హోదాల
PLD: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించాల
MNCL: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘూనాథ్ కుట
GNTR: తుళ్లూరు మండలంలో 25కు పైగా ఆవులను అపహరించిన గుంటుపల్లి శ్రీకాంత్ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు పోలీస్ స్టేషన్ గోడ దూకి పరారవ్వడం కలకలం రేపింది. అయితే, అతని కుటుంబ సభ్యులే తిరిగి అతడిని పోలీసులకు అప్పగించడంత
కృష్ణా: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామం ప్రజలకు ఎస్సై దుర్గంజనేయులు సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని
AP: విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని సీఎం నివాసం ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య వాగ
ADB: వికారాబాద్ అనంతగిరి హిల్స్లో నిర్వహించిన కాంగ్రెస్ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆయను మర్యాదపూర్వక