KRNL: యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న బంద్కు ఇవాళ ఆర్ఎస్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం డిమాండ్లు ఉంచారు. అక్రమ నియామకాలు, అవినీతి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.