TG: ఆర్మూరులోని మామిడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం (68) చనిపోయాడు. ఎలక్ట్రిక్ స్కూటీపై ఆయన వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను అక్కడ ఉన్న వ్యక్తులు ఆస్పత్ర
NLR: ఆర్టీసీ విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించార
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని అడవి శేష్, మృణాల్ ఠాకూర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి బాగుందని చెప్పారు. మొదటిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘డెకాయి
ELR: జిల్లా ఓటర్ల తుది జాబితాను ఏప్రిల్లో ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఆమె అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్టర్ మ్యాపింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో సగటున 60.72 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, పెండింగ్లో ఉన్
కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నేరాల నియంత్రణ, రాత్రి వేళ గ
NDL: ప్యాపిలి మండలంలో లైన్ మెయింటనెన్స్ కారణంగా 33/11 కెవి పెద్దపొదిళ్ల సబ్స్టేషన్ పరిధిలోని ఎస్. రంగాపురం ఫీడర్ కింద కాలేచాట్ల, రంగాపురం, ఎర్రగుంట్ల పల్లి గ్రామాలకు నేడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందిని విద్యుత్ శాఖ
WGL: ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో 25% భారత్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలో ఏటా 15 లక్షల కేసులు నమోదవుతుండగా, 2040 నాటికి 20 లక్షలకు పెరిగే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి నుంచి దేశ వ్యాప్తంగా హెచ్ప
NRPT: నర్వ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ పనితీరుపై విద్యార్థులకు ప్రణయ్ కుమార్ అవగాహన కల్పించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ, భూమి సర్వే నంబర్ల రిజిస్టర్లు, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంత్ రెడ్డ
MDK: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అదనపు ఎస్పి మహేందర్ సూచించారు.
TG: రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 14 ఏళ్లు నిండిన బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అయితే భారత్లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్గా ఉంది. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్