వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ మంగళవారం హోలీ అనంతరం బుధవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,500 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.35వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,100, దీపిక రూ.30వేలు ప
కామారెడ్డి పట్టణ కేంద్రంలో కొందరు దుండగులు మంగళవారం రాత్రి నలుగురు దొంగలు కాపర్ వైర్ దొంగిలించుకుని వెళుచుండగా గొల్లవాడ సమీపంలో అనుమానస్పదంగా కనిపించగా రాజేష్, వినోద్, అశోక్ అను వారు వారిని అనుమానాస్పదంగా ఆపడం జరిగింది. ఏమి తీసుకెళ్తున్
NLG: చంద్రగ్రహణం ముగియడంతో జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ బుధవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. నిన్న మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:49 గంటల వరకు కొనసాగింది. దీంతో ఆగమ శాస్త్రం ప్రకారం నిన్న మధ్యాహ్నం నుంచే ఆలయ ద్వారాలను మూసివేసిన అర్
NLG: నకిరేకల్లో మున్సిపల్ ఉద్యోగి ముర్సు శ్రీను మాతృమూర్తి ముర్సు కృష్ణవేణి మృతి చెందారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఇవాళ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట స్థానిక
తూ.గో: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పడాల పుష్పావతి భర్త మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఒకటో తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి మంగళవారం సాయంత్రం అనపర్తి ఎర్ర కాలువలో మృతదేహం గుర్తించబడింది. పోలీసులు కేసు నమోదు
SRCL: వేములవాడ కోర్టు ప్రాంగణంలో బుధవారంహోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సీనియర్ సివిల్ జడ్జి అనిల్ జదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కోర్ట
పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జండా చౌరస్తా నుంచి మజీద్ వెళ్లే దారిలో దుకాణాల ముందు ఆటోలు, కార్లను ఇష్టానుసారంగా నిలుపుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెయ
కాకినాడ: యు.కొత్తపల్లి ( M) పొన్నాడలో నిర్మిస్తున్న ఐఐఎస్టీకి కేంద్ర ప్రభుత్వం రూ.28.43 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసిందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం రూ.229.81 కోట్ల వ్యయంలో కేంద్ర, రాష్ట్రాలు సగం చొప్పున భరించాల్సి ఉందని, Dy. Cm పవన్ చొరవత
ASR: కొయ్యూరు మండలం బాలారంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాదిరాజు రమణ అనే వ్యక్తి కిరాణా దుకాణం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దుకాణం, సరుకులు, మొత్తం సామాగ్రి కాలి పోవడంతో సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.2,850 తగ్గి రూ.1,50,800గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 తగ్గి రూ.2,95,000కు చేరింది. రెండు తె