HYD: సికింద్రాబాద్ ఆలుగడ్డ బావిలో తీవ్రమైన వేడి కారణంగా ఓ వ్యక్తి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. 108 సిబ్బంది EMT స్వర్ణ, పైలట్ వెంకటేశ్ వెంటనే బాధితుడిని అంబులెన్స్లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అంబులెన్స్లోనే వైద్య సహాయం అందిం
ఖమ్మం 2వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుక్కల సతీష్ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగర BRS అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సతీష్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వారి కు
NZB: కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ గ్రామంలో గురువారం గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఏడు గొర్రెలకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు మల్లేష్ తెలిపారు. కుక్కల దాడి వల్ల సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు నష్
SRPT: హుజూర్ నగర్ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హుజూర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.లక్షల విలువ చేసే ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమంద రాజు వెల్లడించారు. గురువా
తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగడానికి ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, విభాగాధికారి సమన్వయంతో వేడుకలు, హెల్త్ చెకప్ శిబిరాలు, మహిళల రక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వ
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన కీలకమైన సెమీఫైనల్లోనూ ఘోరంగా విఫలమవడంతో, అతడిని జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో వ
AP: టీడీపీ పనిగట్టుకుని తన ఇంటిపై దాడి చేయించిందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పార్టీలకతీతంగా కాపులు నాకు సంఘీభావం తెలిపారు. కూటమిలో ఉన్న కాపులు కూడా సంఘీభావం తెలిపారు. ఘటనలో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడింది. అదేంటో రాబోయే
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కేవలం 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. అయితే.. సాల్ట్ (5), బట్లర్ (25), బ్రూక్ (7), బంటన్ (17) వంటి కీలక బ్యాటర్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జాకబ్ బెథల్ (43), వ
కోణార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటేడ్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21