MBNR: కౌకుంట్ల మండలం ముచ్చింతల వాగు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు కలకలం సృష్టించారు. స్వామివారి విగ్రహం కాలును ధ్వంసం చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరు
NDL: జూపాడుబంగ్లా మండలం తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26న పూల సఫార ఉత్సవం, 27న సింహ వాహన, 28న హంస, 29న శేష, 30న హనుమద్వాహన, 31న గరుడ, ఏప్రిల్ 1న గజవ
SDPT: ప్రేమించిన యువతి దూరమైందని UPకి చెందిన ప్రదీప్ కుమార్ (మేనేజర్) ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మం. వెలికట్ట శివారులోని కంపెనీలో పనిచేస్తూ దుద్దెడలో ఉంటున్న ప్రదీప్, గతంలో తనతో పనిచేసిన యువతిని ప్రేమించాడు. ఏడాది క్రితం ఆమ
AKP: రాష్ట్రంలో 2014-2025 వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బాణసంచా కేంద్రాలపై 3,219 కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం శాసనసభలో ప్రకటించారు. వీటిలో 2,753 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.152 కేసులు దర్యాప్తులో ఉన్నాయన్నారు. అదే క
NLG: వేములపల్లి మండలం సల్కునూరులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆక
VKB: బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో బీసీ కాలనీ 2 వార్డులో రోడ్డుపై పారుతున్న మురుగునీరుతో పాదచారులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయం పాలకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు
NLG: నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో కొబ్బరికాయల విక్రయానికి నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ వేలంలో పాట దక్కించుకున్న వారు ఏడాది పాటు విక్రయ హక్కులు పొందుతారని సర్పంచ్ నేతగాని
AP: కాపీ కొట్టడం తప్ప కూటమి నాయకులు ఒరిజనల్గా ఏమీ చేయలేరని YCP నేత మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు. సమగ్ర భూసర్వే, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించారని.. ఈ సారి అలా జరగదని, YCP మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
SRPT: మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బూర సైదయ్యగౌడ్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో 100 సీట్
KMR: నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం నుంచి టేకులచెరువు తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 0.8625 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు అటవీ శాఖ క్లియరెన్స్ లభించింది. గతంలో అనుమతుల లేమితో నిలిచిన పనులు మళ్లీ ప్రారంభంకానున్నాయి. సుమారు