ASF: జిల్లాలోని ఇంటర్ మీడియట్, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టెలిమానస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని DMHO సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు మానసికంగా ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
కర్నూలు: జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత
VZM: నియోజకవర్గాల్లో MLAలు గుర్తించిన పనులు, ప్రాజెక్టులపై శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పనులకయ్యే ఖర్చు, లబ్ధి పొందే ప్రజల
WGL: జిల్లాలో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గురువారం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి 7,840 పొలం బాట, 938 ప్రజాబాట కార్యక్రమాలు నిర్వహించినట్
TPT: తడ మండలం చేనుగుంట కాలనీలో షార్ట్ సర్క్యూట్తో గిరిజనుడి ఈటిపాకుల నాగార్జున ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు కూలి పనికి వెళ్లి వచ్చేసరికి టీవీ, ఫ్రిజ్, బియ్యం సహా సామాన్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ త
ప్రకాశం: భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం కార్యదర్శిగా కొత్తపట్నంకు చెందిన ఆర్. వెంకట రావు ఎంపిక అయ్యారు. ప్రస్తుత కార్యదర్శి ఎం.ఎల్. నారాయణను మార్కాపురం జిల్లా కార్యదర్శిగా నియమించారు. నూతనంగా కార్యదర్శులుగా ఎంపికైన వీరికి పలువురు శుభాకాం
NTR: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలోని సాయి శ్రీనివాస్ గోసాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోసాలను నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. స్వదేశీ ఆవు జాతుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాల రైతు
TG: రాష్ట్రంలో మార్చి రెండోవారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈరోజు 6 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తె
JN: రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని బోడ లాస్య జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు (2025-26) కు ఎంపికైంది. 9వ తరగతి చదువుతున్న లాస్య ఈ ఘనత సాధించడంపై హెడ్ మాస్టర్ పి.శోభన్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి గర్వకారణమని ఉ
CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద ఓ చింత చెట్టు కింద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా పదిమంది పట్టుబడ్డారన్నారు. వీరి నుం