KMR: కమ్మర్ పల్లి మండలం గట్టు పొడిచిన వాగు సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత ఆనవాళ్లు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో పరిసర గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తం
VZM: ఇటీవల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరీలో విజేతలుగా నిలిచిన బొబ్బిలికి చెందిన రమేష్, వాసు త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వీరిని బొబ్బిలి కోటలో స్థానిక MLA బేబీనాయన శ
AKP: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటవిడుపుగా విజయవాడలో శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ‘లలిత ప్రియా కమలం.. విరిసింది’ అం
విశాఖలోని నేవల్ ఆసుపత్రి కల్యాణిలో కంటి వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు ఆప్తాల్మాలజీ విభాగంలో అధునాతన 3-డి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ‘Zeiss ARTEVO 850’ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో కంటి శస్త్రచికిత్సల్లో అధిక ఖచ్
ASR: రాజముద్రతో ముద్రించిన పట్టా పాసు పుస్తకాల వల్ల, రైతులకు తమ భూమిపై పూర్తి హక్కు లభిస్తుందని పాడేరు ఏఎంసీ ఛైర్మన్ మంగతల్లి అన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలం పుట్టకోటలో తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టా పాసు పుస్తకాల పం
కడప: జిల్లాలో శుక్రవారం 62 కేంద్రాల్లో సెకండ్ ఇంటర్ జువాలజీ, సివిక్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,801 మంది విద్యార్థులకు గాను 6,528 మంది హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 5,659 మందికి 5,453 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,142 మందికి 1,075 మంది పరీక్షలు రాశారు. పరీక్ష
ప్రకాశం: మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ ఏఎస్డబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూవోలకు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల అకాడ
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఇవాళ జిల్లా కేంద్రానికి రానున్నారని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి శ్యామల శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక MPDO కార్యాలయ సమావేశ మందిరంలో అందుబాటులో ఉంటారని, వివిధ ఎస్సీ సంఘా
KNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చింతకుంటలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు న్యాలమడుగు శంకరయ్య, కార్యవర్
ELR: జిల్లాలో గతేడాది ఏప్రిల్ 7న ఏలూరు రూరల్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆర్ఎంపీ ఎల్లా రత్నప్రసాద్కు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం ఈ తీర్పు వ