KRNL: జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్
NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాలలో FLS, FLN కార్యక్రమాల నిర్వహణను పరిశీలించిన ఆయన, విద్యార్థుల గణిత, ఆంగ్ల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభకు ముగ్ధు
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొమిరెడ్డిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఆర్టీసీ బస్సు-లారీ ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఘటన వివరాలను ఎస్పీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వె
WNP: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే లోపాల వల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని కూడా ‘సొంత ఇల్లు ఉన్నవారి’ జాబితాలో చేర్చారని తెలిపారు .తప్పులు సరిదిద్దమంటే అధికారుల
HYD: కూకట్పల్లిలోని సుమిత్రనగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం రెండు వేర్వేరు అపార్ట్మెంట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఇద్దరు నిర్వాహ
VKB: ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను ఆదర్శవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో బి.నర్సిములు అధికారులను ఆదేశించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి మం
NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని జొన్నవాడలో శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ సమీపంలో జరుగుతున్న సౌందర్యలహరి, మూక పంచశతి పారాయ
E.G: మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్
CTR: జిల్లా పోలీసుశాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. ఇందులో 125 మంది కానిస్టేబుళ్లు, 60 మందికి పైగా హెడ్ కాని
SKLM: వజ్రపుకొత్తూరు మండలంలోని బెండి గేట్ కూడలిలో అక్రమంగా నిల్వ ఉంచిన 146 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎస్ఐ బి.నీహర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు పలు దుకాణాలలో చేపట్టారు. ఈ మేరకు చల్లా వినోద్ దుకాణంలో 146 మద్యం సీసా