VZM: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న FCC బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందు ఉంటుందన
హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల పేరుతో వందలాది మంది బాధితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన త్రిపుర కన్స్ట్రక్షన్స్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్, ఆయన భార్యన
NLG: టెన్త్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్ సైట్లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్ ట
TG: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు ‘సెట్-ఏ’ (Set-A) ప్రశ్నాపత్రాన్ని ఖరారు చేశారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-1B, జూవాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్డేట్ను గమనించగలరు. రాష్ట్రవ్
TPT: శ్రీదేవి కాంప్లెక్స్ గేట్ వద్ద ఈస్ట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంద్రావత్ పవన్ కుమార్ నాయక్, ఎరగ అశోక్ ఉన్నారు. వీరు శ్రీనివాసం, విష్ణునివాసం, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల నుంచి సెల్ ఫోన్లు, నగదు, బంగారు నగలు అపహరిస్తూ దొంగతనా
MBNR: ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందించి గొప్పమన్సు చాటుకున్నారు మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్. వివరాలకు వెళ్తే డివిజన్ పరిధిలోని ఊర గుట్ట కాలనికి చెందిన మున్నూరు మోహన్ కూతురి వివాహానికి ఆర్థిక స
NLR: శ్రీతల్పగిరి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవీ భూదేవి సమేత రంగనాథ స్వామివారి కళ్యాణం బుధవారం నిర్వహించారు. TTD తరఫున స్వామివారికి దేవాదాయ శాఖ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్
E.G: కడియం మండలంలో ఓ సంస్థ చెల్లించాల్సిన రూ. 1.47 కోట్ల ఇంటి పన్ను బకాయిలను వెంటనే కట్టాలని ఎంపీడీవో కె. రమేశ్ కోరారు. బుధవారం అధికారుల బృందం సంస్థ ప్రతినిధులను కలిసి పన్ను వివరాలను అందజేశారు. గ్రామపంచాయతీకి రావాల్సిన ఈ భారీ నిధులను సకాలంలో చెల్
KKD: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీలు గురువారం నుంచి రెండురోజులపాటు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయి. ప్రిన్సిపల్ డా.ఎ. విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే ప్రారంభ వేడుకులకు ముఖ
‘తాను చేయబోయే పనిని, వేసుకున్న ప్రణాళికను ముందుగా ఇతరులకు చెప్పకూడదు’ అని విదురుడు సూచించాడు. ఏ వ్యక్తి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు ఇతరులకు ముందుగా తెలియకుండా పని పూర్తయ్యాక ఫలితం ద్వారా లోకానికి తెలుస్తుందో.. అతడే నిజమైన బుద్ధిమంతుడు.