VKB: బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో బీసీ కాలనీ 2 వార్డులో రోడ్డుపై పారుతున్న మురుగునీరుతో పాదచారులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయం పాలకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.