MDCL: కూకట్పల్లి పరిధి గోపాల్ నగర్ ఏరియాల్లో అనుమతులకు మించిన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడికి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా జోనల్ కమిషనర్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకో
HNK: కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. గతంలో విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక
NLR: ఈనెల 25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉ.10.30 గంటలకు నెల్లూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.00 గంటల నుంచి కలెక్టర్ కార్
KMR: బీబీపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రజకులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప
TG: మహబూబ్నగర్ జిల్లాలో చెరువులో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. రెండు రోజుల క్రితం జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులు నవీన్, యాదగిరిగా గుర్తించారు. వారి మృతదేహాలను గ్రామస్తులు ఈ రోజ
BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లుకు ఇసుక సరఫరా, కొడవటంచ
SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గొర్రెలు, మేకల షెడ్లను, మంగళవారం సూర్యాపేట జిల్లా జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో శిరీష పరిశీలించారు. పనుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశ
KDP: పోరుమామిళ్ల (M) చెందిన ఫేక్ మాబు షరీఫ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంటుకు ఎంపికయ్యాడు. ఈనెల 25 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్ మీట్లో జరుగునున్న 14వ సీనియర్ పారసిట్టింగ్ వాలిబాల్ నేషనల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీమ్ నుంచి మాబు షరీఫ్ పాల్గొంటారు. జిల్లా,
W.G: భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మే