అన్నమయ్య: ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు మూర్ఛ రావడంతో వైద్యుల సూచన మేరకు మరో చిన్నపిల్లల ఆసుపత్రికి
KNR: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంక
NZB :ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ విధానంలో హెడ్ కుక్ (వంట మనిషి) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తును వసతి గృహ కే
NDL: బనగానపల్లెలో వీధి కుక్కల దాడులతో ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారని CPI మండల కార్యదర్శి శివయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కాలనీ, కరీంబాగ కాలనీల్లో పిచ్చి కుక్క దాడులకు దాదాపు 30 మంది గాయపడ్డారని బుధవారం రాత్రి తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన
PPM: కురుపాం ఆదర్శ పాఠశాలలో 2026-27 సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశాలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ రామలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 30వ తేదీ లోపు సంబంధిత పాఠశాల వెబ్సైట్లో దరఖాస్త
వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీచిదంబరంగారు’. ఈనెల 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దర్శకుడు వేణు ఈ సినిమాపై మాట్లాడుతూ ‘న
NZB: ఎన్టీఆర్ కాలనీ వైపు ప్రహరీ నిర్మాణంపై హైకోర్టు మూడు వారాల స్టే విధించినప్పటికీ ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా వివాదం నెలకొంది. స్టే విషయం కాంట్రాక్టర్కు తెలియజేయకపోవడంతో పనులు మొదలుపెట్టగా కాలనీవాసు
AP: విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. నిన్న ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి బీఆర్టీఎస్ ప్రధాన రహదారిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఎగిరిపోయాయి. అనకాపల్లి జిల్లా సుబ్బవరం మండలం గుల్లేపల్లి అవ
KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు ‘స్టాప్-వాష్ అండ్ గో’ కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జాతీయ రహదారులపై వాహనాలను ఆపి డ్రైవర్ల పత్రాలు, లైసెన్సులు పరిశీలిస్తున్నారు. న