పల్నాడు: దాచేపల్లిలో STU మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎస్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శి సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకు
PDPL: అంతర్గాం మండలం కుందనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలను కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, సామాగ్రి, పరిసరాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్
సత్యసాయి: ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు లాభాలు పెరుగుతాయని మంత్రి సవిత తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్త
NZB: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాసర విజ్ఞాన విహార యాత్రను ఇవాళ ఎమ్మెల్యే ప్
MNCL: జైపూర్ మండలంలోని వేలాలలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం విద్యుత్ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో గ్
SRD: మనూరు మండలం డవ్వూరు శివారులోని లొంక హనుమాన్ మందిరంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆయన సతీమణి అనుపమ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుక
SDPT: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దే
ADB: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ చేరారు. వారికి ఎంపీ నగేశ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చే
HNK: నడికూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులను DLPO రవిబాబు, MPDO రామకృష్ణ, తహసీల్దార్ రాణి సన్మానించారు. మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ ముందు స్థానంలో నిలుస్తున్నారని, మహిళలు త
JN: స్టేషన్ ఘణపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నెలకొన్న డ్రైనేజ్ సమస్యపై మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్ బొల్లు లక్ష్మీ స్పందించారు. శనివారం ప్రతాప్ టెంట్ హౌస్ వద్ద డ్రైనేజ్పై నిర్మించిన సీసీని తొలగించేందుకు నో