కోనసీమ: మార్చి 22వ తేదీన మామిడికుదురులో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించాలన్న డిమాండ్తో ధూమ్ తడక్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జిల్లా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఈదరాడ గ్రామంల
గుంటూరు జూనియర్ సివిల్ కోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా సీనియర్ న్యాయవాది మేత్రా నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగ
అన్నమయ్య: మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా, చౌడేపల్లిలో పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన గతంలోన
KMM: సత్తుపల్లి పట్టణం గీతం కాలేజీ రోడ్లోని గాయత్రి బ్యాంక్ ఎటిఎం సెంటర్ను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి ప్రారంభించారు. అనంతరం విశ్వశాంతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విద్యార్థులను అభినందించారు. ఇటువంట
ప్రకాశం: అర్ధవీడు మండలంలో ఈసీ బెల్లంకొండ కిషోర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో లేని మొక్కలను ఉన్నట్లుగా చూపించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ఈసీ బెల్లంకొండ కిషోర్ కుమార్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడ
KNR: భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ. 151లకే అందించే పోస్టర్ను KNR రీజనల్ ఆఫీస్ కార్యాలయంలో ఆర్టీసీ KNR RM రాజు ఆవిష్కరించారు. ఉమ్మడి KNR జిల్లాకు చెందినవారు రూ. 151 చెల్లించి మార్చి 31 వరకు తలంబ్రాలను బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. KNR: 9154298561, 9154298581, HZB, HSBD: 91
AP: ఆరోగ్యం బాగుండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని CM చంద్రబాబు సూచించారు. ‘అందుకు తగ్గట్టుగానే పంటలు పండించాల్సిన అవసరం ఉంది. అన్నదాత సుఖీభవపై కొందరు విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. అప్పుడే ఆత్మహత్యలు ఎక్కువగా జ
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 221 మంది విద్యార్థులు నమోదు కాగా, 214 మంది హాజరయ్యారు. 7 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఎటువంటి అవా
TG: BRS పార్టీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు రాలేదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెడుతున్నానని.. పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకర
కడుపు నొప్పి లేదా అజీర్తితో బాధపడుతున్నప్పుడు వామును మించిన మందు మరొకటి లేదు. అర చెంచా వామును కొంచెం ఉప్పుతో కలిపి నమిలి గోరువెచ్చని నీరు తాగితే ఐదు నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు వాము నీటిని ఇస్త