హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు మొదలయ్యాయి. మార్చి 6న నయనికతో ఆయన ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో మార్చి 2న అల్లు స్టూడియోస్లో అత్యంత గ్రాండ్గా ‘ప్రీ వెడ్డింగ్’ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహ
AP: ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా పదేపదే అడ్డుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు భయపడుతున్నారని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగ
PLD: వినుకొండలో మహిళలు ఆందోళన చేపట్టారు. వెల్లటూరు రోడ్డులో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. గురుకుల పాఠశాల సమీపంలో దీనికి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందుల
BHPL: నియోజకవర్గంలో నిర్వహించిన డీఎల్ఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ బ్యాంకుల పనితీరుపై స్పందించారు. పాత రుణాలు పూర్తిగా చెల్లించిన రైతులకు తిరిగి రుణాల మంజూరు, రెన్యువల్ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని సూచించారు. ప్రాధాన్యతా రంగ
నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఏఆర్ పోలీసులు, హోమ్ గార్డులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హెడ్క్వార్టర్స్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్ బ
PDPL: ధర్మారం పట్టణంలో ఇవాళ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లం పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో కలిపి మొత్తం 539 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వైద్యశాఖ
AKP: ఉత్తరాంధ్రకు వెన్నెముక అయిన సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేస్తే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా పూర్తి చేయగలిగితే 1.30 లక్షల ఎకరాలకు సాగున
TG: హైదరాబాద్లోని బొమ్మలరామారంలో దారుణ హత్య జరిగింది. అజయ్ అనే యువకుడిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేశారు. మూడు రోజుల ముందు అజయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మాట్లాడాలని పిలిచి అజయ్పై యువతి సోదరుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి 14
SDPT: మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామ శివారు బంజరలో పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ గురువారం శంకుస్థాపనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో జడ్పీ నిధుల నుంచి సీసీ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. బంజర గ్రామంలో మండల పరిషత
MNCL: వేసవికాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా పాడైన బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు తెలిపారు. శుక్రవారం వార్డులోని పలు కాలనీలలో పనిచేయని బోర్లను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కా