KDP: మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో టీడీపీ కార్యకర్త YM బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం మహాత్కార్యముగా భూపేశ్ ర
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నిన్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో దామోదర్ రావు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో రామయ్యకు ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర
AP: 13,325 పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం, SECని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎన్నికలకు ముందు BC జనాభా లెక్కింపునకు డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని AG శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు
MDK: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మంగళవారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో వీరేశం తెలిపారు. ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ ముగిశాక 6 గంటల నుంచి ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ రోజున అన్ని రకాల పూజలు, సేవలను నిలిపి
TPT: భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హు
కృష్ణా: పెనమలూరు మండలంలోని కానూరు పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తులసీ నగర్, వరలక్ష్మిపురం కాలనీ తదితర ప్రాంతాల్లో విద్య
AKP: మాడుగుల మండలం జంపిన గ్రామానికి చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో దొంగతనం కేసు మీద జైలుకు
AP: ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇవాళ సీబీఐ కోర్టుకు వెళ్లనున్నారు. సీబీఐ అధికారులు.. ఆయేషా అస్థికలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రుల సమక్షంలో తెనాలిలో అస్థికలను ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయేషా న్యాయపోరాట కమిటీ
MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్సైట్లో టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్నగర్లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్ర