JGL: గొల్లపల్లి మండలంలో తన కుటుంబానికి చెందిన భూమిని ఇతరులకు పట్టా మార్పిడి చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ MRO కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని పేర్కొంది. తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ల
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ యూ మండలం పాములవాడ, నెట్నూర్ గ్రామాలకు చెందిన పలువురు BRS నాయకులు అనారోగ్యానికి గురై ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA కోవ లక్ష్మి వారి నివాసాలకు వెళ్లి చిత్ర పటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత
KRNL: మున్సిపల్ కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్గా ఎం.కె. రఘునందన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు ని
KRNL: మున్సిపల్ కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్గా ఎం.కె. రఘునందన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు ని
W.G: విద్యార్థుల పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల నమోదు, గ్రేడ్ నిర్వహణ, అధ్యాపక షెడ్యూలింగ్, విద్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన కేంద్రీకృత, డిజిటల్ ప్లాట్ ఫామ్… అకడమిక్ మేనేజ్మెంట్ సిస్టం అని ఉదయ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ధ
HNK: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘రుద్రమ-1’ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం (నేడు) ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు అసలైన ప్రయోగం ఉంటుందని, విద్యార్
E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్నగూడెం – గుండుగోలను జాతీయ రహదారి పక్కనే చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్
సత్యసాయి: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్క
ATP: యాడికి మండలం రాయలచెరువులోని చందన రహదారిలో ఉన్న రైల్వేగేటును శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గేటు, ట్రాక్ మరమ్మతులతో పాటు రహదారి పనులు చేపట్టడమే ఇందుకు కారణమని తెలిపారు. మార్చి 3వ తేదీ వరకు ఈ గేటు పూర్తిగా మూసి ఉం
శ్రీకాకుళం మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్గా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అతిసారం ప్రబలేందుకు బాధ్యులను చేస్తూ కమిషనరు హెచ్. కూర్మారావును బుధవారం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంల