WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డులో వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా MLA దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానందులు సహకారంతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి బోరు మోటర్ను నిన్న సాయంత్రం కౌన్సిల
KMM: భూదాన్ బోర్డు భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసెలు నిరాశ్రయులైన బాధితులకు గురువారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సుమారు 600 మంది బాధితులకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులు భోజనాలు లేక అలమటిస్తున్న తరుణ
SRCL: వీర్నపల్లి మండలం పోలీస్ వ్యవస్థలో బాధితులకు తక్షణ న్యాయం అందించడమే లక్ష్యంగా వీర్నపల్లి పోలీసులు బాధితుల కేంద్రంగ “Victim Centric Approach” ( సేవలు) విధానానికి శ్రీకారం చుట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పోలీసు
NDL: పాణ్యం మండలం శ్రీ కొత్తూరులో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో పాల్గొనమాస ఏకాదశి పూజలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచి వేద పండితులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన రుద్రాభిషేకం గణపతి పూజ
NTR: విజయవాడ గొల్లపూడిలో జిల్లా ఎన్నికల గోదాంను సందర్శించి ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాల భద్రత ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాములో ఏర్పాటు చేసిన సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ వ్
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గురువారం రాత్రి శ్రీనివాసరావుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె 36 మంది లబ్ధిదారులకు రూ. 39,96,998 విలువైన సీఎం సహాయ నిధి చెక్క
NLG: కట్టంగూరు మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నేడు ఏకాదశ మహా యజ్ఞం వైభవంగా జరగనుంది. తృతీయ ఏకాదశి వార్షికోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఉదయం 9 గంటలకు యాగ క్రతువును ప్రారంభించనున్నట్లు పూజారి శ్రీనివాస్ శర్మ తెలిపారు. లోక కళ్యాణార్థం ని
ADBV: రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ ఆదివాసీల అభివృద్ధికి సేవలందిస్తున్నారు. 500 మంది పదో తరగతి విద్యార్థులకు ఉచిత పరీక్ష సామగ్రి, 8 మహిళా క్రీడాకారిణులకు ట్రాక్సూట్లు పంపిణీ చేశారు. చించుఘాట్ ఆశ్రమ పాఠశాల ఆర్చరీ క్రీడాకారిణులు సిడాం రామకళ, పెంద
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపనగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దక్షిణ భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, వెండి కిరీటం
ASF: కాగజ్నగర్ పట్టణంలో లారీ, ట్రక్ డ్రైవర్లకు శుక్రవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు CI ప్రేమ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని SPM హెచ్ఆర్డీ భవనంలో ఉదయం 10 గంటలకు లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిర