KMM: భూదాన్ బోర్డు భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసెలు నిరాశ్రయులైన బాధితులకు గురువారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సుమారు 600 మంది బాధితులకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులు భోజనాలు లేక అలమటిస్తున్న తరుణంలో ఘటనా స్థలిలో భోజనాలు ఏర్పాటు చేసిన ఎంపీకు ఋణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.