* సూర్య ‘సూర్య 46’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది.* యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుంది.* నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ హిందీ, తమిళ వెర్షన్ రిలీజ్..?* రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సింగిల్ రాబోతుంది.
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చిట్యాల శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4న జరిగే దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉత్సవాలను ప్రారంభించాల
MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు రూ.500 కొత్త నోట్లను చూస్తే హడలిపోతున్నారు. పట్టణంలో ఇటీవల రూ. 500 నకిలీ నోటు చలామణి కావడం సంచలనంగా మారిన విషయం తెలిసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ నోట్లను చలామణి చేసిన అంతర్రాష్ట్ర ముఠా
ATP: నగరంలో మాంసం విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు విక్రేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లం
KNR: హుజురాబాద్ మండలం బోర్నపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీసీతారాముల కళ్యాణ ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గ్రామస్తులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మసాడి సంపత్ రావు, ఉపాధ్
BDK: భద్రాచలం గిరిజన బాలికల స్కూల్ లో సుమన్ షోటోకాం స్పోర్ట్స్ కరాటే – డో అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. యువతి యువకులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు. అలాగే ఆత
KDP: లింగాల మండలంలోని బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోత పథకం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ తెప్పించినా, కనెక్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల విషయంలో
VKB: రాబోయే హోలీ పండుగ, చంద్రగ్రహణ సమయాలపై వికారాబాద్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జ్యోషి సుభాశ్ చంద్రకాంత్ శర్మ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించిన ప్రమాణాల మేరకు మార్చి 2న కామదహనం, మార్చి 3న హోలీ జరుపుకోవాలని సూచించారు. అదేరోజు మ
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు ఆదివారం సచివాలయంలో కలిశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని