KNR: శంకరపట్నం( M) తాడికల్ గ్రామానికి చెందిన మొలుగూరి బాలకృష్ణ వాటర్ హీటర్ సహాయంతో నీటిని వేడి చేసుకునే క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ,ఫర్నిచర్, మొబైల్ ఫోన్ కాలిపోయినట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పక్క
TG: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాహుల్ వికారాబాద్ బయల్దేరనున్నారు. అక్కడ జరగనున్న పీఏసీ సమావేశం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్
MBNR: జిల్లాలోని కురుమూర్తి స్వామి దేవస్థానం 750 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన క్షేత్రం. ‘పేదల తిరుపతి’గా పేరొందిన ఈ ఆలయాన్ని 13-14వ శతాబ్దాల్లో ఆత్మకూరు–అమరచింత సంస్థానాధీశులు నిర్మించారు. స్వామివారిని కులదైవంగా ఆరాధించిన వారు ఆలయ అభివ
AP: నెల్లూరు GGH ఘటనపై విద్యుత్ శాఖ స్పందించింది. ప్రసూతి వార్డులోని ఓ గదిలో ఏసీ బ్లాస్ట్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపింది. దీంతో పక్కనే ఉన్న బెడ్లపై నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగినట్లు పేర్కొంది. ఆసుపత్రిలోని మిగతా అన్ని వార్డులకు విద
TPT: ఈనెల 4వ తేదీన పెరిమిడి పాండురంగస్వామి ఆలయం వద్ద 84వ సంవత్సర ఆనంద అగ్నిగుండం మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది మాసం చివరి నాడు నిర్వహించే ఈ వేడుకలను ఆదివారం సందర్భంగా బహుదాగా నిర్వహించనున్నారు. సోమవారం ధ్వజ
SRD: మనూరు మండల కేంద్రంలో గత ఐదు రోజుల నుంచి బీరప్ప ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గొల్ల కురుమలు సంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఆదివారం బీరప్ప ఆలయం ప్రాంగణంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూ
TG: వికారాబాద్లో ఇవాళ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. పీఏసీ ఛైర్మన్ మీనాక్షీ నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలో
W.G: భీమవరం శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ‘బ్యాండ్ మేళం’ చిత్ర హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా భీమవరం వచ్చినట్లు రోషన్
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 8వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పనులు జరుగుతుండటంతో స
ADB: పీఆర్టీయూ తెలంగాణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆదిలాబాద్లోని ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోల