చంద్ర గ్రహణ సమయంలో వెలుతురు తగ్గడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. సహజమైన కాంతి లేకపోవడంతో వండిన ఆహారంలో హానికారక బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంది. అలాగే, కాంతి మార్పుల ప్రభావం మన శరీర జీర్ణక్రియపై పడి, ఆహార
VZM: బొబ్బిలి పట్టణంలోని శ్వేతా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పైపులైన్ లీకుతో తాగునీరు వృథాగా పోతోంది. వేసవి కావడంతో తాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరతతో 3 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. లీకులతో తాగునీరు వృథాగ
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్కు టైం, వేదిక ఖరారైంది. మార్చి 5న ఉదయం 10 గంటలకు HYDలోని ప్రసాద్ PCX స్క్రీన్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుప
NGKL: జిల్లాలోని మత్స్య సహకార సంఘాల పరిధిలోని చెరువులు, కుంటల లీజు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని DFCS ఛైర్మన్ వాకిటి ఆంజనేయులు ఓ ప్రకటనలో కోరారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఆయా సొసైటీలు సకాలంలో లీజు రకాన్ని చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రముఖ ఆలయాలు శ్రీ చక్రేశ్వర శివ మందిరము, శ్రీ మారుతి మందిరము మంగళ వారం మూతపడ్డాయి చంద్ర గ్రహణం ఉన్నందున ఉదయ పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టి హారతి చేసి 7గంటలకు ఆలయాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకు
WNP: చంద్రగ్రహణం కారణంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయ ద్వారాలను మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతం జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను యథావిధిగా ఘనంగా కొనసాగిస్తామ
MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన కమ్మరి ప్రసాద్ చారి (28) జడ్చర్లలో కార్పెంటర్ పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.హోలీ పండుగ పూట యు
ATP: గుత్తి సుందరీకరణలో భాగంగా గాంధీ చౌక్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ల ఎత్తును పెంచుతూ నిర్మాణ పనులను చేపట్టారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ఈ నిర్మాణ పనులకు రూ.6 లక్షలు నిధులను కేటాయించమన్నారు. ప్రస్తుతం పను
ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు మన్నం సుబ్బయ్యను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. సుబ్బయ్య ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అం