ATP: గుంతకల్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం కూరగాయల మార్కెట్ను తనిఖీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని, చెత్తను మున్సిపల్ పాయింట్లలోనే వేసి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వ్యాపారస్తులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక కిర
NLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మైనంపల్లిలో డ్రైనేజీలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్రరాంసింగ్ నాయక్, ఉప సర
NZB: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మరణం తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ
KMR: త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలిం
కాకినాడలో ఈ రోజు నుంచి హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ వల్ల కలిగే గర్భాశయ ముఖ కేన్సర్ను నివారించడంలో ఉపయోగపడుతుందిని వైద్యులు తెలిపారు. ఈ పథకం ద్వారా 14 సం. వయస్సు గల బాలికలకు ఉచితంగా హెచ్పీ
E.G: సీతానగరం PHC వద్ద మంగళవారం నిర్వహించిన HPV వాక్సినేషన్ ప్రక్రియను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అమ్మాయిల్లో క్యాన్సర్ ముప్పును తప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. దేశవ్యాప్త
ADB: విద్యార్థులు నిర్భయంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే శీలా అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాటశాల 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్స్ అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని
AP: గత YCP ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చిందని మంత్రి పార్థసారథి అన్నారు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. అప్పులను తీర
ADB: భీంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. రైతు పెట్టుబడి సహాయం, పూర్తి స్థాయిలో రుణ మాఫీ, పంట భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. రైతుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమం
NRML: నిర్మల్ పట్టణంలోని కస్బ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యానికి శుద్ధమైన త