CTR: పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి శనివారం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ భాను ప్రసాద్ అమ్మవారి సేవకులకు 100 టీ షర్ట్లను అందజేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన టీ షర్టులను వితరణ చ
KMR: విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్లు బాహాబాహీకి దిగిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శనివారం చోటు చేసుకుంది. బొమ్మన్ దేవ్పల్లి ZPHSలో విధులు నిర్వహిస్తున్న నంద్యాల శ్రీనివాస్ తోటి ఉపాధ్యాయుడైన రామోజీ శ్రీనివాస్తో వ్యక్తిగత కక్షల క
NZB: భారతీయ సంస్కృతికి, భారతీయ కుటుంబ వ్యవస్థకుఆధారం ఇంటి ఇల్లాలు అని, అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ అని మొట్టమొదటి గౌరవాన్ని స్త్రీకే ఇచ్చారని నగర మేయర్ ఉమారాణి వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని గురుమిళ్ళపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం-అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ యూపీఎస్సీ ఫలితాల్లో 472వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి విక్రమ్ను శాలువాతో సన్మానించ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేటను మొదలుపెట్టింది. AR రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ అనే రెండు పాటలు కలిపి యూట్యూబ్లో ఏకంగా 3
AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధిక
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ ఉత్తర్వుల మేరకు రెండవ రోజు ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నాక్ & అకడమిక్ రి
ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లు ప్రమాదానికి పొంచి దర్శనమిస్తున్నాయి. రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్తు స్థంబాల తీగలకు చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగి అంటుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయ
NLG: నార్కట్పల్లి మండలం మాదవడవల్లి లో సామ తనుష్ రెడ్డి (19) అనే విద్యార్థి శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుని తండ్రి
న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోరు చేస్తామన