SRD: పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో HVP వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 9–14 ఏళ్ల ఆడపిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగలక్ష్మి, సూ
SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 3, 4వ వార్డుల్లో చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మురిక
విజయ్ దళపతి ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కులు త్వరలోనే వీడనున్నాయి. ఈ మూవీని మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు సెన్సార్ రివిజన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వీక్షించనున్నారట. వారు ఇచ్చే సర్టిఫికేట్, సూచించే కట్స్ ఆధారంగా విడుదలపై స్పష్టత రానుంది. సెన
MNCL: పరిశుభ్రతకు అందరూ పెద్ద పీట వేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజా పాలన -అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన పారిశుద్ధ్య పనులను
ప్రకాశం: కనిగిరిలోని పవిత్ర కళ్యాణమండపంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళా సాధికారత కోసం ప్రభ
GNTR: తెనాలి పట్టణంలోని వీ.ఎస్.ఆర్ కాలేజ్ ఎదుట ఏర్పాటు చేసిన మాజీ కేంద్రమంత్రి, స్వర్గీయ కొత్త రఘురామయ్య గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి సేవలను స్మరించుకుంటూ ఆయన విగ
NGKL: బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన బక్క వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. వారిని పరామర్శించిన DNR యువసేన సభ్యులు, ఆదివారం బాధితుని ఇంటికి వెళ్లి రూ. 5,000 నగదును తక్షణ సాయంగా అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిల
MDCL: యమ్నంపేటలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పోలీసుల ప్రకారం.. యమ్నంపేటకు చెందిన మొగులపల్లి శివసాయి రెడ్డి (27) కారులో డ్రై గంజాయిని విక్రయిస్తున్నాడన్న సమాచారం అందడంతో రాక్ ఉడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద తనిఖీ చేయగా కారులో 30 ప్యాకెట్ల డ్రై
CTR: నేల్లేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నిలయం రిటైర్మెంట్ హోమ్ను జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద గారు, చుడా ఛైర్ పర్సన్
TG: మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని CM రేవంత్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సత్కరించిన ఆయన.. మహిళలను ఆర్థికంగా బలపరచాలని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి వన్ ట