JN: జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన మాజీ మావోయిస్టు ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) శనివారం ఉదయం స్వగృహంలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. అయితే ఇప్పటికే గత నెలలో ఇన్నయ్య తల్లి తేరేజమ్మ మరణిం
ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోద
జమ్మూకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని సొంతం చేసుకోనుంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లో J&K విజయం దాదాపు ఖరారైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించిన J&K.. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోనుంది. ఇవాళ 5వ రోజు ఆట కొనసాగను
W.G: అమరావతి అసెంబ్లీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ ఎక్కౌంట్స్ కమిటీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో పాల్గొని ఆయన మాట్ల
ADB: ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేస
బార్లీ వాటర్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చలవ చేసి ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడమే కాకుండా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం బరువు తగ్గడానికి, మలబద్ధకం దూరం చేయడానికి త
జగిత్యాల జిల్లాలో పండే ప్రధాన పంటల్లో ఒకటైన పసుపు పంట రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓట్ల ఏటీఎం గానే పనిచేస్తుంది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన నాయకుల హామీలు నీటి మూటలుగానే నిలుస్తున్నాయి. జిల్లాలో సు
AP: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో మంత్రి డీఎస్బీవీ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని కొనియాడారు. కల్తీ నెయ్యిపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ ప
మహబూబ్నగర్ రూరల్ ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎల్వి శివన్న పంతులు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, విద్య, సైబర్ నేరాలు, వరకట్నం, బాల కార్
ATP: ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు శనివారం ఉదయం లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసిందని తెలిపారు. ల