W.G: అమరావతి అసెంబ్లీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ ఎక్కౌంట్స్ కమిటీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయం, ఖర్చులను అక్కౌంట్స్ నమోదు చేస్తాయని చెప్పారు.