MNCL: భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్నిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తాజా కూరగాయలు,
VSP: చారిత్రక ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ శనివారం తెలిపారు. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వీసీ జీపీ రాజశేఖర్తో సమీక్షించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉత్సవాలు ఘనంగా
NZB: క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని జిల్లా జడ్జి భారత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్, XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానస
NLR: సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ASP సీహెచ్ సౌజన్య ఆత్మీయ ఘన వీడ్కోలు పలికారు. ఎస్సై షేక్ అబ్దుల్ రహిమాన్, కె.మల్లయ్య, ఎస్.పాండురంగా రెడ్డి వారి వారి కుటుంబాల నడుమ ఆనందోత్సవాలతో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. వ
VZM: మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజర
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష పలాస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, ప్రజారోగ్యం వంటి కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చ
ATP: ఉరవకొండలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్తారింటికి వచ్చిన అల్లుడు కజ్జికాయల కోసం గొడవకు దిగాడు. ఇద్దరు పెద్ద అల్లుళ్లకు పిండివంటలు పెట్టి, తనను చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరిస్థితి అదుపు తప్పడంతో అత్త వెంటనే ‘డయల్ 100’కు ఫిర్
NDL: వీబీజీ రామ్ జీ పథకంతో శ్రామికులకు 125 రోజుల పని దినాలు కల్పించడం జరుగుతుందని ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి తెలిపారు. వెలుగోడు ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రామ్ జీ పథకం కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలలో, రైతులలో అవ
NLG: ఆర్టీసీలో విద్యుత్ బస్సుల విస్తరణతో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సమావేశంలో పీఎం ఈ డ్రైవ్ పథకంలో 1085 కొత్త బస్సుల ఒప్పందం, మెకానిక్ల రీ-కేటగిరీ నిర్ణయాలపై ఆయ
సిద్దిపేట: ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ. 11:00: ఇందిరానగర్ హైస్కూల్లో ‘ప్రేరణ’ కార్యక్రమం మ. 12:00 చిన్నకోడూరు మండలం అల్లిపూర్లో పర్యటించనున్నారు. మ. 01:30 క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటు