NLG: ఆర్టీసీలో విద్యుత్ బస్సుల విస్తరణతో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సమావేశంలో పీఎం ఈ డ్రైవ్ పథకంలో 1085 కొత్త బస్సుల ఒప్పందం, మెకానిక్ల రీ-కేటగిరీ నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. ఈ సమస్యలపై చర్చించేందుకు నేతలు మార్చి 12న HYD SVK లో జరిగే సదస్సుకు హాజరుకావాలని కోరారు.