AP: రాష్ట్రంలో వరుస పేలుళ్లు, అగ్నిప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. కర్నూలు బాలాజీ నగర్లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో చుట్ట
TPT: జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం) ITEP ( శాస్త్రి, BA, B.Ed) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.i
KDP: ఆపరేషన్ వజ్రప్రహర్లో భాగంగా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు వేముల(మం) చింతల జుటూరులో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో పత్రాలు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకుని, గ్రామాలలో శాంతి భద్రతల
AKP: నర్సీపట్నంకి చెందిన PRTU జిల్లా అధ్యక్షుడు డి. గోపీనాథ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ కో ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పలువురు ఉపాధ్యాయులు ఆయన కలిసి అభినందించారు. అనంతరం గోపీనాథ్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యా
TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని బాట గంగమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్ల పర్వతం వరకు ర
NGKL: జిల్లాలో దివ్యాంగుల గుర్తింపు, UDID నమోదు కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. మార్చి 5 నుంచి 31 వరకు వివిధ తేదీల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరాలు కొనసాగనున్నాయి. అ
PPM: పరిమితికి మించిన శబ్దాలు, ధ్వనులు వినడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తుతాయని DMHO డా.ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినం సందర్భంగా ఆరోగ్య కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నిత్య జీవన విధానం,
JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు 9 గ్రామాల్లోని 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు 10 గ్రామాల్లోని 93
KMM: హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించా