MHBD: కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా సెల్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటైనా సిగ్నల్ రాకపోవడంతో నిరీక్షణలో ఉన్న ప్రజలకు నేడు సిగ్నల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి
VSP: యువతకు స్ఫూర్తినిస్తూ భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన “వన్ ఇండియా రన్” సోమవారం విశాఖ చేరుకుంది. దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పరుగు ద్వారా సమాజ సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కన్యా
JGL: రాయికల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. మున్సిపల్ ఛైర్మన్గా కట్కం రవీందర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో అధికారిక పత్రాలపై సంతకం చేసి పదవి స్వీకరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ముఖ
PDPL: వర్షాకాలంలో పిడుగులు, మెరుపుల నుంచి విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లను కాపాడేందుకు పెద్దపల్లి సర్కిల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో 122 లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశామని, ఇవి అధిక వోల్టేజ
సినీ హీరో విజయ్ దేవరకొండ రష్మికలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు విషెస్ చెప్పారు. బల్మూర్ మండలంలోని తుమ్మన్ పెట్ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ సతి సమేతంగా హాజరై విజయ్ దేవరకొండ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి
ATP: జిల్లాకు కేటాయించిన హౌసింగ్ లక్ష్యాన్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16,702 ఇళ్లను పూర్తి చేస
GNTR: ఏటుకూరు బైపాస్ జంక్షన్ వద్ద విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మినీ లారీతో పాటు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై 6A కింద కేసు నమోదు చేయాలని అధికారుల
MDK: శివంపేట కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాల వార్షికోత్సవ వీడ్కోలు వేడుకలను నిర్వహించగా, పాఠశాల విడిచి వెళ్లే సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌ
VKB: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లతో పాటు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం,పెన్షన్ సౌకర్యం క
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన అమృత్ స్వచ్ఛ కృష్ణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ బ్లాటింగ్ ప్లాంట్ను కలెక్టర్ బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా