MDK: శివంపేట కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాల వార్షికోత్సవ వీడ్కోలు వేడుకలను నిర్వహించగా, పాఠశాల విడిచి వెళ్లే సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ వారికి ప్రేరణాత్మక సందేశం అందించారు.