PDPL: మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ జహీరాబాద్లో 800 ఉద్యోగాలు DEET సహకారంతో భర్తీ చేయనున్నారు. NAPS ట్రైనీ 300, డిప్లమో అప్రెంటిస్ 200, ఐటిఐ అప్రెంటిస్ 300 ఉద్యోగాలు కలవు. ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ ఫెయిల్ అభ్యర్థులు సైతం అర్హులు. జీతం నెలకు 14000-20000, ఇ
NZB: జిల్లా ఇంఛార్జ్ అదనపు కలెక్టర్గా (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్గా కొనసాగిన ఐ.ఏ.ఎస్ అధికారి అంకిత్కు పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా బదిలీ చే
సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలోని శివాలయంలో సోమవారం గోటి తలంబ్రాలు, కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమాన్ని భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ప్రారంభించారు. భద్రాచలం నుంచి తెచ్చిన గోటి తలంబ్రాలు కలిశాలలో నింపి రామనామస్మరణతో
CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, చిత్తూరు II టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నెట్టికాంతయ్య వరదప్ప నాయుడు పాఠశాలలో మహిళల భద్రత అనే అంశంపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య యొక్క ప్రాముఖ్య
E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బిషప్ కౌన్సిల్ మెంబెర్స్ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో క్రైస్తవుల రక్షణ బాప్తీస్మము పొందుటకు గోదావరి నది ఒడ్డున స్థలము కేటాయించాలని, క
NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడు సొసైటీ భవనంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం గిట్టుబాటు ధర కల్పిస్తూ వెంటనే నగదు చెల్లింపు కూడా చేస్తామని రైతులకు అధికారులు వ
VZM: డెంకాడ మండలంలో పాఠశాలకు వెళ్లడానికి ప్రమాదపు అంచుల్లో విద్యార్థులు ప్రయాణం సాగిస్తున్నారు. చింతలవలస నుంచి అక్కివరం వెళ్ళే రోడ్డులో ఆటోకు బ్యాగ్లను తగిలించి నిర్లక్ష్య దోరణిలో పిల్లలను తీసుకువెళ్తున్నారు. అయితే, ఈ మార్గంలో భారీ వాహన
AP: తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అంగన్వాడీలు పట్టుబట్టుకుని కూర్చొన్నారు. తమ డిమాండ్లపై ప్రకటన వచ్చే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా వారు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన
NZB: హోలీ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ CP సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్
NZB: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 34 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించినట్లు తెలిపారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, Clలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కా