ఏలూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ.11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను కలెక్టర్ సన్మానించారు.