VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత ఆచార్య వెలమల సిమ్మన్నకు సోమవారం ఘన సన్మానం నిర్వహించారు. తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు అధ్యాపకులు సిమ్మన్నను “నడిచ
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్ అన్నారు. నర్సంపేట 9,12వ వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తె
CTR: సంతాన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, ఆలతూర్ శ్రీ వరద వెంకటేశ్వర స్వామి ఆలయాలలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కార్వేటినగరంకు చెందిన పాలప్ప రెడ్డి రమేష్, జగదీష్ తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిం
‘ధురంధర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, దాని సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, హోలీ సందర్భంగా ఈనెల 5న ట్రైలర్ విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని చిత
SKLM: మందస మండలం కుంటికోట గ్రామంలోని ఓ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మందస ఎస్సై కే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, వేధింపులు పట్ల ఎలా అప్ర
NLR: వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో సోమవారం కంటి శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలో ఉన్నప్పటికీ ప్రేమ్ సాగర్ రెడ్డి స్వగ్రామ అభివృద్ధి
SRD: విద్యార్థులు చదువుతూపాటు క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సి.యం. కప్ పోటీలలో జిల్లా స్థాయిలో విజయం సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ, మూడవ స్థానంలో సాధ
NLG: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను నల్గొండ పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం బీజేపీ కార్యాలయంలో కేక్ కట
KRNL: ఎమ్మిగనూరు పట్టణం పలు వార్డులను MLA బీ వీ జయనాగేశ్వర రెడ్డి సందర్శించి ఇటీవల మరణించిన కుటుంబాలను ఇవాళ పరామర్శించారు. మిలిటరీ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్త సురేష్, అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 1వ వార్డు కమర్తి చంద్ర
TG: రాష్ట్రంలో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నది మహా పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భక్తులు పుణ్యస్నానాలకు ఘాట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ, లైటిం