NLG: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను నల్గొండ పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్రజాసేవలో ఎప్పుడు ఉంటూ సేవ చేస్తానని అన్నారు.