ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తులను నిర్లక్ష్
BHNG: బాల్య వివాహల నిర్మూలన కొరకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ ప్రచార రథం మోత్కూరు మండల కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవింద రాయుడు అధ్యక్షతన
KNR: పురపాలక పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని పేర్కొన్నారు. సోమవారం ఆమె 1వ వార్డులో పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాల సమస్యల
KMM: ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. MAR 6 నుంచి JUN 12 వరకు ప్రభుత్వ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్
ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ సెమీస్ చేరడంతో ఈ ఘనత సాధించింది. ODI WC – 8 సార్లు, T20 WC – 6 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 6 సార్లు సెమీస్ చేరుకుంది. భార
ATP: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర గణితం పరీక్షకు 15,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 269 మంది, ఒకేషనల్లో 139 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. అలాగే హోలీ పండుగ సందర్భంగా మంగళవారం
అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరితని సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ నూతన పాలకవర్గం వైస్ ఛైర్మన్, BRS కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్ట
VZM: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అందిన మొత్తం 200 వినతుల్లో అత్యధికంగా 95 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారం
KMR: జిల్లాలో తాజాగా విడుదలైన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్ ఫలితాల్లో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సాయికుమార్ నీలావర్ ఉత్తీర్ణత సాధించారు. ఆయన తండ్రి మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున నీలావర్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పట్
AKP: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీగ్ చెస్ పోటీల్లో అండర్ 15 విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన బి శ్రావ్యశ్రీ మొదటి స్థానంలో నిలిచింది. అండర్ 13 విభాగంలో బి. సహస్ర, అండర్ 17 విభాగంలో వి. వెంకటేశ్వరరావు మూడో స్థానం సాధిం