AP: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, ఇ
KRNL: నాటుసారా విక్రయించే కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసార కుటుంబాల పున
W.G: వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీపేలుడు దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో పాలకొల్లులోని బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో సీఐ రజనికుమార్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. తయారీ, విక్రయ కేంద్రాలు ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ నిబంధనలు పాటిస
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 5 నుంచి 9 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఉత్తర్వుల్
ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామంలో సోమవారం 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ
TG: రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్లు సబ్సిడీపై అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సబ్ మిషన్ అగ్రికల్చర్ మెకనైజే
AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు తిరుమల చేరుకుంది. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నెయ్యి కల్తీ ఘటనలో
శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి రాత్రి పూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గడం, చిరాకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుత
పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేత, ఇరాన్ దాడుల ప్రభావంతో యూరప్లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడంతో LNG సరఫరా దెబ్బతిని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది
TG: GHMC పరిధిలో 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను రిజల్ట్ ఓరియెంటెడ్గా అమలు చేయాలని ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ అధికారులను ఆదేశించారు. GHMC స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రో